SOURCE :- BBC NEWS
‘అయిదు రోజుల ట్రిప్ వెళ్లి జీవితం పోగొట్టుకున్నాను’ – మధుసూదన్ రావు భార్య
25 ఏప్రిల్ 2025
పహల్గాంలో పర్యటకులపై మంగళవారం జరిగిన దాడిలో కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు.
ఆరోజు ఏం జరిగిందో ఆయన భార్య కామాక్షి బీబీసీతో చెప్పారు.
ఆ వివరాలు ఈ వీడియోలో..

SOURCE : BBC NEWS