SOURCE :- BBC NEWS

‘అయిదు రోజుల ట్రిప్ వెళ్లి జీవితం పోగొట్టుకున్నాను’ – మధుసూదన్ రావు భార్య

ఒక గంట క్రితం

పహల్గాంలో పర్యటకులపై మంగళవారం జరిగిన దాడిలో కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు.

ఆరోజు ఏం జరిగిందో ఆయన భార్య కామాక్షి బీబీసీతో చెప్పారు.

ఆ వివరాలు ఈ వీడియోలో..

మధుసూదన్ రావు భార్య