SOURCE :- BBC NEWS
ఏసీల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతను పెంచితే ఎంత కరెంటు ఆదా అవుతుందో తెలుసా?
ఒక గంట క్రితం
ఒకప్పుడు విలాసవస్తువుగా ఉన్న ఎయిర్ కండిషనర్లు నేడు సాధారణమైపోయాయి.
వాతావరణ మార్పులతో భూతాపాలు పెరగడంతో వేసవిలో ఏసీల వాడకం, వాటికి అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.
అందుకే భారత్లో ఏసీల ఉష్ణోగ్రత స్థాయిలపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏసీల వాడకంపై చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)